• Home » Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి:  ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి: ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స‌మ‌న్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నిక‌ల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోమవారం స‌మావేశమయ్యారు.

కృష్ణయ్య సేవ అపూర్వం.. ఆనం ప్రస్తుతం మౌనం.. వేమిరెడ్డి ‘జయ జయోస్తు’ పలుకుతారా?!

కృష్ణయ్య సేవ అపూర్వం.. ఆనం ప్రస్తుతం మౌనం.. వేమిరెడ్డి ‘జయ జయోస్తు’ పలుకుతారా?!

ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.

Anam Ramnarayana: సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుల్‌ను పెడతారా?

Anam Ramnarayana: సమస్యాత్మక ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుల్‌ను పెడతారా?

Andhrapradesh: ‘‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగితే.. మా అన్న ఆనం వివేకానంద రెడ్డి లేకుండా నేను పోటీచేసిన ఎన్నికలు ఇవి’’ అని ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఇంటి వద్ద సమావేశ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనం పాల్గొని ప్రసంగించారు. అధికారులు ఈ ఎన్నికల్లో తమకు సహకరించలేదని.. అధికారపార్టీకి కొమ్ముకాశారని ఆరోపించారు.

AP Election 2024: వెంకటగిరిలో ఆనం వ్యూహం... వైసీపీకి బిగ్ షాక్

AP Election 2024: వెంకటగిరిలో ఆనం వ్యూహం... వైసీపీకి బిగ్ షాక్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ టీడీపీలోకి వలస జోరు అంతకంతకూ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా తాజాగా మరికొందరు టీడీపీకి గూటికి చేరారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

AP Politics: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులు: ఆనం వెంకటరమణారెడ్డి

AP Politics: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులు: ఆనం వెంకటరమణారెడ్డి

సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు.

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.

YCP: నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

YCP: నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

Andhrapradesh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వాలని కోరగా.. ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ అన్నారని తెలిపారు.

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి