• Home » Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

AP Politics: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులు: ఆనం వెంకటరమణారెడ్డి

AP Politics: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులు: ఆనం వెంకటరమణారెడ్డి

సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు.

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

AP News: ఏపీలో ఆగని అనర్హత రాజకీయం..

ఏపీలో అనర్హత రాజకీయం ఆగడం లేదు. మళ్లీ ఈ నెల 19 న స్పీకర్ వద్దకు విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీస్‌లు అందాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.

YCP: నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

YCP: నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

AP Politics: ఏపీ స్పీకర్‌తో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే ఆనం మాటల్లో..

Andhrapradesh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన లేఖకు రసీదు ఇవ్వాలని కోరగా.. ఇవ్వాల్సిన అవసరం లేదని స్పీకర్ అన్నారని తెలిపారు.

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

AP News: ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

AP News: ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.

Anam Venkataramana Reddy: టీడీపీ నేతలపై దాడులు చేస్తే ఊరుకోం

Anam Venkataramana Reddy: టీడీపీ నేతలపై దాడులు చేస్తే ఊరుకోం

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ( Anam Venkataramana Reddy ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీలో మగాళ్లు లేరని.. టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anam Rannarayana Reddy: రైతు సమస్యలపై  జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదు

Anam Rannarayana Reddy: రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదు

రైతు సమస్యలపై జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ( Anam Rannarayana Reddy ) అన్నారు.

Anam Ramanarayana Reddy: రాజ్యాంగ విలువలని కాలరాస్తున్న జగన్

Anam Ramanarayana Reddy: రాజ్యాంగ విలువలని కాలరాస్తున్న జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వినబడేలా రాష్ట్రం మొత్తం ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమంతో ఈరోజు తెలుగు ప్రజలంతా నినాదించారని మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు.

Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

Nellore.. ఆ సెంటర్ల సందర్శనకు వైసీపీ సిద్ధమా?..: కోటంరెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. అక్కడే లెక్కలు తెలుస్తామం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి