• Home » Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

Tirumala: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు

Tirumala: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు

Andhrapradesh: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.

Anam: దటీజ్ చంద్రబాబు.. భద్రతను పక్కనబెట్టి మరీ ప్రజల్లోకి వచ్చారు

Anam: దటీజ్ చంద్రబాబు.. భద్రతను పక్కనబెట్టి మరీ ప్రజల్లోకి వచ్చారు

Andhrapradesh: జిల్లా ప్రజలకు దశాబ్ధాల కాలంగా సోమశిల ప్రాజెక్ట్ జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకి పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిందని..

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు.

AP Politics: ‘ఆయన రాజీనామా చేస్తారా? జగన్ చేపిస్తారా?’

AP Politics: ‘ఆయన రాజీనామా చేస్తారా? జగన్ చేపిస్తారా?’

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దువ్వాడ వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీనివాస్‌కు కుటుంబం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా..

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం

కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 AP Ministers: సోమశిల ప్రాజెక్ట్ పనులపై వైసీపీని నిలదీసిన ఏపీ మంత్రులు

AP Ministers: సోమశిల ప్రాజెక్ట్ పనులపై వైసీపీని నిలదీసిన ఏపీ మంత్రులు

వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

Minister Atchannaidu: రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Minister Atchannaidu: రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు.

ఈఓ రామారావును దుర్గమ్మే నియమించుకుంది.. భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ ‘సౌభాగ్య’

ఈఓ రామారావును దుర్గమ్మే నియమించుకుంది.. భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ ‘సౌభాగ్య’

మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

Anam Ramanarayana Reddy: విజయసాయిపై సంచలన ఆరోపణలు

Anam Ramanarayana Reddy: విజయసాయిపై సంచలన ఆరోపణలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.

మహాబలమేదో కృష్ణయ్య, శ్రీనివాస్‌ల చేత ఈ అద్భుతాల్ని చేయిస్తోంది: మంత్రి రామనారాయణరెడ్డి

మహాబలమేదో కృష్ణయ్య, శ్రీనివాస్‌ల చేత ఈ అద్భుతాల్ని చేయిస్తోంది: మంత్రి రామనారాయణరెడ్డి

శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి