• Home » Anakapalli

Anakapalli

TDP: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత.. చంద్రబాబు విచారం

TDP: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత.. చంద్రబాబు విచారం

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.

CM Chandrababu: చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని.. సీఎం రియాక్షన్ చూడండి

CM Chandrababu: చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని.. సీఎం రియాక్షన్ చూడండి

సినీ, రాజకీయ రంగాల్లో తమ అభిమాన నటులు, నాయకులను కలుసుకోవాలని ఎంతోమంది ఆశిస్తారు. కానీ కొందరు మాత్రమే తమ ఆశలను నెరవేర్చుకోగలరు. నిజంగా తమ అభిమాన నేతను కలిస్తే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మన అభిమాన నాయకుడు సీఎం అయితే..

CM Chandrababu: రుషికొండ ప్యాలెస్‌ చూసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందంటే..

CM Chandrababu: రుషికొండ ప్యాలెస్‌ చూసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందంటే..

Andhrapradesh: ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తాను. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారు. డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక .. దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Anakapalli: గంజాయిపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం..

Anakapalli: గంజాయిపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం..

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్

Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.

500 తాబేళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

500 తాబేళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఒడిశాకు తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ఇద్దరిని అటవీ శాఖాధికారులు అదుపులోకి తీసుకుని 500 తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు.

AP Rains: భారీ వర్షాలు.. అప్రమత్తమైన అనకాపల్లి జిల్లా యంత్రాంగం

AP Rains: భారీ వర్షాలు.. అప్రమత్తమైన అనకాపల్లి జిల్లా యంత్రాంగం

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

AP : పెన్సిల్‌ ముల్లుపై ఏకదంతుడి రూపం

AP : పెన్సిల్‌ ముల్లుపై ఏకదంతుడి రూపం

పెన్సిల్‌ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్‌.

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు.

AP News:  సినర్జిన్ కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

AP News: సినర్జిన్ కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

Andhrapradesh: అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కో కార్మికుడికి రూ.1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు. ఈనె 23వ తేదీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి