Home » Anakapalli
సీపీ హయాంలో ఐదేళ్లపాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని .. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు...
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. ఈ ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం ఉందని థర్డ్ పార్టీ పేర్కొంది.
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) నిర్ణయించారు.
అది అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా ఫార్మా సంస్థ! బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయం! మొదటి షిఫ్టు కార్మికులు విధులు ముగించుకుని... రెండో షిఫ్టు సిబ్బంది లోపలికి వెళ్తున్నారు.
అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.
రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన నలుగురు కార్మికులు చనిపోయారు.
Andhrapradesh: అనకాపల్లిలోని అనాథాశ్రమయంలో ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపటిన విషయం తెలిసిందే. కోట ఊరట్లలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పాస్టర్ కిరన్ భార్య రమ ఏబీఎన్తో మాట్లాడుతూ... ‘‘శనివారం రాత్రి నక్కపల్లి, పొందూరుకు చెందిన ఇద్దరు దాతలు ఆహారం ఇచ్చారు. ఒక దాత సమోసా, చాక్లెట్లు ఇవ్వగా...
కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.