• Home » Anakapalli

Anakapalli

chariot : ఢిల్లీలో గణతంత్ర పరేడ్‌కు ఏటికొప్పాక శకటం

chariot : ఢిల్లీలో గణతంత్ర పరేడ్‌కు ఏటికొప్పాక శకటం

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ శకటం నమూనాను అనకాపల్లి జిల్లా..

Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం.. విషయం ఇదే..

Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం.. విషయం ఇదే..

పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

YSRCP's Vijayasai Reddy : చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..

YSRCP's Vijayasai Reddy : చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..

ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రపదజాలంతో అగౌరవపరచిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై...

Land Grabbing : వైసీపీ హయాంలో స్వాహా పర్వం

Land Grabbing : వైసీపీ హయాంలో స్వాహా పర్వం

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.

Minister Ramprasad Reddy:  ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగాలి

Minister Ramprasad Reddy: ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగాలి

‘‘ప్రయాణికుల సంతృప్తే మనకు ముఖ్యం. వారి నుంచి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది? పరిష్కరించాల్సిన సిబ్బంది సమస్యలు ఏమున్నాయి?

 Thakur Pharma : ‘ఠాగూర్‌’ ఫార్మా బరితెగింపు!

Thakur Pharma : ‘ఠాగూర్‌’ ఫార్మా బరితెగింపు!

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా కంపెనీ హద్దులు మీరింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి హెచ్‌ఐవీ, హెపటైటి్‌స-బి మందులు తయారుచేస్తోంది.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ తెలిపారు.

Anakapalle: పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి

Anakapalle: పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్పిలో చికిత్స పొందుతో గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది పూర్తి నివేదికతో ప్రభుత్వం దృష్టి సారించింది.

CM Chandrababu:  మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆరా

CM Chandrababu: మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆరా

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

చిత్రకొండలో సాగు.. లంబసింగి నుంచి సరఫరా

చిత్రకొండలో సాగు.. లంబసింగి నుంచి సరఫరా

అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి