Home » AMUL
చిత్తూరు డైయిరీని అమూల్కు అప్పగించొద్దంటూ ఏపీ సీఎస్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లేఖలో ఏముంది అంటే.. ‘‘చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మాట తప్పారు. అమూల్కు ధారాదత్తం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మౌలిక వసతులు, సహకార డైయిరీల ఆస్తులు కలిపి 6 వేల కోట్ల ప్రజాసంపదను అమూల్కు దోచిపెడుతున్నారు.
ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్...క్లుప్తంగా...అమూల్ ఇండియా 1948లో ఏర్పాటైన భారతీయ సహకార డెయిరీ..
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ని ఆ పదవి నుంచి...