Home » Amit Shah
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది
Amith Shah: లోక్సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అలాంటి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బంగ్లాదేశ సరిహద్దులో కంచె వేసే కార్యక్రమం ఆగిపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పలు ఆరోపణలు గుప్పించారు.
ఓలా, ఉబర్ల దోపిడికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. డ్రైవర్లకు లాభాలు కలిగించేలా కొత్త తరహా యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందిచాలని తమిళనాడు ప్రభుత్వా్న్ని తాము రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరనే కారణంగా ఆ పని చేయడం లేదని అమిత్షా అన్నారు.
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్షా సమాధానమిచ్చారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మిజోరాం రాజధాని ఐజ్వాల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏడేళ్ల చిన్నారి ప్రతిభకు ముగ్ధుడైన ఆయన..
అసోంలోని డెర్గావ్లో ''లచిచ్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ''ని కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారంనాడు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అసోం వచ్చారు.
మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై శుక్రవారంనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్షా సమీక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోం మంత్రి ఆశిష్ సూద్, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.