Home » Amit Shah
అసోంలోని డెర్గావ్లో ''లచిచ్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ''ని కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారంనాడు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అసోం వచ్చారు.
మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై శుక్రవారంనాడిక్కడ జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్షా సమీక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోం మంత్రి ఆశిష్ సూద్, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు.
జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలును డీఎంకే నేతలు వ్యతిరేకిస్తున్న వేళ.. తమిళ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Amith Shah: త్రిభాషా విధానం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. కాదు ద్విభాష విధానమంటూ తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో తమిళనాడు, కేంద్ర మధ్య పోరు మొదలైంది. అలాంటి వేళ.. తమిళనాడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. కోయంబత్తురులో కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర నిధులు అందడం లేదన్న సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. మోదీ ప్రభుత్వం తమిళనాడుకు గత పదేళ్లలో రూ. 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
రెండు రోజుల్లోనే 30 లక్షల 77 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు మధ్యప్రదేశ్కు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మొత్తం బృందాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం తర్వాత తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని ఎన్డీఏ ప్రకటించింది.
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు.