Home » Ambani Family
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
భారతదేశ అత్యంత ధనవంతుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చంట్(Radhika Merchant) శుక్రవారం ముంబైలో వివాహం చేసుకోనున్నారు. అయితే పెళ్లికి వచ్చే అతిథుల కోసం ముకేశ్ అంబానీ ఎలాంటి ప్లాన్ చేశారో ఇప్పుడు చుద్దాం.
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముకేష్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం.. అంబానీ ఇంట సంగీత్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు.
తమ ఇంట పెళ్లి సందడి మొదలైన నేపథ్యంలో అంబానీ కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. సామూహిక వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసి 50 పేద జంటలను ఒక్కటి చేసింది.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహం(Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీల నుంచి డబ్బులు అందాయని, అందుకే వారి పేర్లు ఎత్తడం మానేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు రాహుల్గాంధీ అంతే స్థాయిలో బదులిచ్చారు.
ఆసియాలో అత్యధిక మంది కుబేరులు నివసిస్తున్న నగరాల్లో బీజింగ్ను వెనక్కి నెట్టి ముంబై అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది...