Home » Amaravati farmers
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్ములు వేగంగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,731 మంది రైతుల నుంచి 40,811 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి..
రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చందబ్రాబు స్పష్టం చేశారు. ఇంకా గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
ఇళ్ల స్థలాల పేరుతో జగన్ జమానాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు! అక్కరకు రాని భూములను అడ్డగోలు ధరలకు కొనుగోలు చేసి... పార్టీ నేతలకు కోట్లు దోచి పెట్టారు. ఎకరం పది లక్షలు కూడా పలకని భూములను ఐదారు కోట్లకు కొన్నారు. ఇదో భారీ కుంభకోణం!
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. రాజధాని లేని రాష్ట్రం కావడంతో.. రాజధాని కోసం అన్వేషణ సాగింది.
అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్ రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్డీఏ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో ఆహార పంటల ఉత్పత్తులు నిరుడు కన్నా ఆశాజనకంగా ఉంటాయని రాష్ట్ర అర్థ, గణాంకశాఖ అంచనా వేసింది.
ప్రతి సీజన్లోనూ సకాలంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి చెప్పారు.
మార్క్ఫెడ్ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చెప్పారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.