• Home » Amaravati farmers

Amaravati farmers

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.

AP NEWS: చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలి: వడ్డే శోభానాద్రీశ్వరరావు

AP NEWS: చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలి: వడ్డే శోభానాద్రీశ్వరరావు

Vadde Sobhanadriswara Rao: ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారని వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు.

AP Government: అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం.. మంత్రి నారాయణ ప్రకటన

AP Government: అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం.. మంత్రి నారాయణ ప్రకటన

Narayana: గత జగన్ ప్రభుత్వం రాజధానిన అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. . రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Union Minister Srinivasa Varma: ఆక్వా సమస్యపై కేంద్రం దృష్టి

Union Minister Srinivasa Varma: ఆక్వా సమస్యపై కేంద్రం దృష్టి

అమెరికా సుంకాలు రాష్ట్రంలోని ఆక్వా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. రొయ్యల ఎగుమతులపై ప్రభావం పడకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు

Agriculture Department: రైతులకు నికరాదాయమే లక్ష్యం

Agriculture Department: రైతులకు నికరాదాయమే లక్ష్యం

సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన దిగుబడుల ద్వారా రైతులకు నికరాదాయం సమకూరేలా వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రణాళికలు అమలు చేయనున్నది.

AP Government : రైతుల ‘బకాయిలు’ క్లియర్‌

AP Government : రైతుల ‘బకాయిలు’ క్లియర్‌

రైతులకు రూ.కోట్లలో బకాయి పెట్టిన సొమ్మును కూటమి ప్రభుత్వం చెల్లించింది. 2023-24లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.1,674.47 కోట్లు అప్పటి ప్రభుత్వం...

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Amaravati : పనికిరాకుండా వేబ్రిడ్జిల నిర్మాణం

Amaravati : పనికిరాకుండా వేబ్రిడ్జిల నిర్మాణం

ధాన్యం, ఇతర పంటల తూకం కోసం 2022-23లో వివిధ జిల్లాల్లోని ఆర్‌బీకేల వద్ద 93 వేబ్రిడ్జిలు నిర్మించారు.

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి