Home » Amaravati farmers
విద్వాంసుడు దండమూడి రామమోహనరావు 95వ జయంతిని పురస్కరించుకుని కళాకారులు ‘శత మృదంగ వాయిద్య’ నివాళులర్పించారు.
చేతిలో భూమి లేదని బ్యాంకులు అప్పులివ్వడం లేదు. వ్యవసాయ పరపతి సంఘాలూ రుణాలివ్వడం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో సాధించిన వృద్ధి రేటు గత వైసీపీ పాలనలో రివర్స్ అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ గాడిన పడుతోంది.
‘ఏపీలో 2023-24లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంఖ్య 608.
ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి.
రైతుబజార్లలో రాజకీయ ప్రమేయం పెరుగుతోంది. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండతో కొందరు ఉద్యోగులు వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)పై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం తాజా బడ్జెట్లో...
రైతుల అభివృద్ధికి పాడి పశువులే ఆధారం. తమ కుటుంబ సభ్యుల వలే.. వాటి ఆలనా పాలనను రైతులు జాగ్రత్తగా చూసుకుంటారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గోదావరి జిల్లాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నామంటూ కొనుగోళ్లను ఆపేశారు.