• Home » Amaravati farmers

Amaravati farmers

MP Appalanaidu: అమరావతి సభకు సైకిల్‌పై బయలుదేరిన ఎంపీ అప్పలనాయుడు

MP Appalanaidu: అమరావతి సభకు సైకిల్‌పై బయలుదేరిన ఎంపీ అప్పలనాయుడు

MP Kalisetti Appalanaidu: జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువచ్చారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు.

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

Amaravati Victory: అజరామరం

Amaravati Victory: అజరామరం

1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది

Amaravati Development:  మహా  అమరావతి

Amaravati Development: మహా అమరావతి

అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి 50 వేల ఎకరాలు భూసమీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయం, స్టేడియం, రైల్వే మార్గాలు వంటి ప్రాజెక్టులకు భూమి అవసరమని తెలిపిన సీఎం చంద్రబాబు, రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది

Amaravati Restart : అమరావతికి జయం

Amaravati Restart : అమరావతికి జయం

అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది

Home Minister Anitha: అమరావతిని నాశనం చేశారు.. జగన్‌పై హోం మంత్రి  అనిత ఫైర్

Home Minister Anitha: అమరావతిని నాశనం చేశారు.. జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్

Home Minister Anitha: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోం మంత్రి అనిత మండిపడ్డారు.

 PM Modi: ప్రధాని మోదీ పర్యాటనకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు

PM Modi: ప్రధాని మోదీ పర్యాటనకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో శుక్రవారం నాడు పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

YS Jagan: ఏపీ రాజధాని అమరావతి రీ లాంచ్ పనులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం మే2వ తేదీన ముహుర్తాన్ని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆహ్వానం పంపించింది. అలాగే పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమం కోసం రావాలని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది.

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి