• Home » Amaravati farmers

Amaravati farmers

పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం

పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం

మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు చెప్పారు.

Kharif Cultivation : అతివృష్టి.. అనావృష్టి

Kharif Cultivation : అతివృష్టి.. అనావృష్టి

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ముగిసింది. ఈ సీజన్‌లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్‌ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.

 Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

AP Rains: వైఎస్ జగన్‌పై అమరావతి రైతులు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ఇంకా విషం కక్కుతుండడంపై ఆ ప్రాంతానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా నీరు నిలవ లేదని వారు స్పష్టం చేశారు.

Amaravati: అందంగా ముస్తాబవుతున్న అమరావతి

Amaravati: అందంగా ముస్తాబవుతున్న అమరావతి

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

YS Sharmila : విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపం

నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెలా ్టకు జలాలు వస్తున్నాయని ఆనందించేలోగా విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది.

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల

గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.

CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల

CM Chandrababu: సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు.. అమరావతిపై కాసేపట్లో శ్వేతపత్రం విడుదల

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఈరోజు అమరావతిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని మొదటి దశ పనులను గతంలో టీడీపీ హయాంలోనే తుదిదశకు చేరుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి