• Home » Amaravati farmers

Amaravati farmers

Amaravati : రైతులకు.. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక..

Amaravati : రైతులకు.. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక..

రాజధాని కోసం పచ్చటి పంట పొలాలు త్యాగం చేసిన రైతుల కళ్లల్లో సంక్రాంతి కానుక వెలుగులు నింపుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Sankranti 2025: సంక్రాంతి పండగ.. రైతులు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారంటే..

Sankranti 2025: సంక్రాంతి పండగ.. రైతులు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారంటే..

సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది.

Civil Supplies Corporation : అద్దె గోదాములపై గోల!

Civil Supplies Corporation : అద్దె గోదాములపై గోల!

రేషన్‌ బియ్యం, ఇతర పీడీఎస్‌ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Agriculture Department : వ్యవసాయ డీలర్లకు డిజిటల్‌ లైసెన్స్‌లు

Agriculture Department : వ్యవసాయ డీలర్లకు డిజిటల్‌ లైసెన్స్‌లు

రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్‌ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి జారీ చేసే లైసెన్స్‌ల ప్రక్రియలో డిజిటల్‌ ఆన్‌లైన్‌ లైసెన్స్‌ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది.

CRDA: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

CRDA: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

CRDA: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లకు తుది గడువు జనవరి 22 వ తేదీగా నిర్ణయించింది.

CM Chandrababu : అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగు

CM Chandrababu : అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగు

‘అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాది.

Re-Survey Issues :  జగన్‌ పాపం రైతులకు శాపం

Re-Survey Issues : జగన్‌ పాపం రైతులకు శాపం

జగన్‌ సర్కారు చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు నాలుగు దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది.

Minister Achhennaidu : రైతుల నుంచి టమాటా కొనుగోళ్లు

Minister Achhennaidu : రైతుల నుంచి టమాటా కొనుగోళ్లు

కర్నూలు, పత్తికొండ యార్డుల్లో టమాటా ధరలు పడిపోయినందున మార్కెటింగ్‌శాఖ కిలో రూ.8చొప్పున కొనుగోలు చేసి..

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి..

Minister N. Manohar : ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

Minister N. Manohar : ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు మద్దతు ధర ప్రకారం సొమ్ములు వేగంగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,731 మంది రైతుల నుంచి 40,811 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి