Home » Allu Arjun
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునేనని.. ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరూ బాధితులను పరామర్శించలేదని..
Allu Arjun Press Meet: రేవతి మృతి ఘటన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై హీరో అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. శనివారం ప్రెస్మీట్ పెట్టి మరీ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్ ప్రెస్మీట్ ప్రారంభమైంది. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రెస్మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెస్మీట్ వీడియోను ఇక్కడ చూడొచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ (శనివారం) సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బన్నీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ సీఎం మండిపడ్డారు.
సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం..
ప్రచార మోజులో మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన పుష్ప-2 హీరో అల్లు అర్జున్(Pushpa-2 hero Allu Arjun), ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కి బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ ఫిర్యాదు చేశారు.
న్యాయ నిపుణుల సూచనల మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చూడడానికి అర్జున్(బన్నీ) రాలేదని అల్లు అరవింద్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుకోవడానికి బుధవారం ఆయన కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు.
హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు అంటున్నారని ఆయన వెల్లడించారు. అందరూ నటుడు అల్లు అర్జున్ను కలుస్తున్నారు గానీ, అసలు కలవాల్సింది శ్రీతేజ్ను కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
Allu Arjun Case: సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. వాళ్లకు నోటీసులు జారీ చేశారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు.