Home » Allu Arjun
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సంద ర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళ మృతిపై ఎవరి వాదనలు వారు చెబుతున్నారు.
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా..
థియేటర్లో పుష్ప-2 మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రియల్ లైఫ్ పుష్పను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అప్పటివరకూ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ, ఏం జరిగిందంటే...
జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసంపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడిందెవరనే వివరాలు తెలియాల్సి ఉంది. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో
హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఇటీవల జరిగిన ఘటనపై పోలీసులు సెన్సేషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ను అభిమానుల హడావిడి మధ్య పోలీసులు బయటకు తీసుకురావడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది. పోలీసులు ఎలా వ్యవహారించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా..
పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రెస్మీట్లో సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.. డైరెక్షన్లోనే బన్నీ నడుస్తున్నారని..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా అని నిలదీశారు.
సినిమా నటులు అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు ఘటనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. మహిళలు ,పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.
సంధ్యా ధియేటర్ వద్ద పుష్ప- 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.