Home » Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి భర్త మాట్లాడుతూ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎందుకు అలా చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో..
అల్లు అర్జున్కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్పై వాదనలు న్యాయమూర్తి ఇప్పుడు వింటారా.. మరోసారి వాదనలు వినిపించమంటారా అనేది తెలియాల్సిఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం..
అల్లు అర్జున్ను రిమాండ్ ఖైదీల బ్యారక్లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా..
అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసుతో అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ..
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో తాజాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్కు పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు ఆయన్ను పోలీసులు తరలించనున్నారు.
పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.