Home » Airtel 5G
దశాబ్ద కాలంలో భారత్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్మల్లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి.
జియో, ఎయిర్ టెల్, ఐడియా.. ఇలా మూడు టెలికాం కంపెనీలు జులై 3 నుంచి టారిఫ్ ఛార్జీలను పెంచాయి. దీంతో చాలా మంది చూపు తక్కువ రీచార్జ్ ధరలున్న బీఎస్ఎన్ఎల్పై పడింది.
వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. ఇందుకోసం భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్(Bharti Aitel Foundation) ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ‘భారతీ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం’ వీటిని 4 వేల మంది విద్యార్థులకు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది.
ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 12 శాతం పెంచగా, అవి జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్ తన మూడు డేటా ప్యాక్ల(data packs) ధరలను ఏకంగా రూ.60 పెంచేసింది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్లెస్ చందాదారులను కలిగి ఉంది.
ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్తో ముందుకొచ్చింది.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్(Airtel) అనేక రీఛార్జ్ ప్లాన్లతో వస్తోంది. చాలా ప్లాన్లు తగినంత డేటా, అపరిమిత కాలింగ్, ఎక్కువ కాలం చెల్లుబాటు వ్యవధితో వస్తున్నాయి. ఎయిర్టెల్ నుంచి స్టాండ్అవుట్ రీఛార్జ్ ప్లాన్ అనగానే మొదట గుర్తొచ్చేది రూ. 699 ప్లాన్.