Home » Airport
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో రాయపూర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..
డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం అనర్థాలకు దారి తీస్తుందని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. విమానాశ్రయంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఎదురైంది.
ఫ్లైట్లో జర్నీ చేయడం ఇప్పట్లో సర్వసాధారణం అయింది. అయితే.. ప్రయాణ సమయంలో విమానంలో ప్రయాణికుడి బ్యాగులు పోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరికీ అవసరమే. ఇదే జరిగితే.. నష్టపరిహారం ఎంతవరకూ వస్తుందో తెలుసుకుందాం.
గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఈ రోజు (సోమవారం) పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. దట్టమైన పొగ మంచు ఏర్పడటంతో విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు ఉన్నట్లు మరోసారి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తరచూ బాంబు మెయిల్స్పై పోలీసులు సీరియస్ అయ్యారు.