Home » Airport
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
నిత్యవసర సరుకులు, వివిధ రకాల తినుబండారాల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. చిన్న చిన్న పట్టణాల్లో రూ.5నుంచి రూ.10లు ఉండే టీ, కాఫీ ధర.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో రెండితలు, మూడింతలు ఉంటుంది. ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో,,
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం హైజాక్ అంటూ అర్థరాత్రి మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఎయిర్పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు
నగరంలో విమాన చార్జీలు(Air fares) విపరీతంగా పెరిగాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించడం, శుక్రవారం
శివమొగ్గ విమానాశ్రయం(Shivamogga Airport)లో తొలివిమానం ల్యాండింగ్ ద్వారా మలెనాడు ప్రాంత ప్రజల
వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలోనో లేదా ఏదైనా పాడుబడ్డ ఇళ్లను కూలుస్తున్న సమయంలోనో.. ఉన్నట్టుండి కళ్లు జిగేల్మనే దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా బంగారు నాణేలు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు..
ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ లేదని ప్రకటించారు.
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి బ్యాగులో ఏకంగా 47 కొండచిలువలను గుర్తించారు. కొండ చిలువలతోపాటు రెండు అరుదైన బల్లులు కూడా ఉన్నాయి.
ఈ రన్వేపై విమానాన్ని దించే సమయంలో పైలట్ చాలా జాగ్రత్తగా ఉండాలి.