Home » Airport
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని రోజులుగా వందలాది విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (బీసీఏఎస్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్లకు బెదిరింపులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగుఫ్వారా-బిజ్బెహరా నియోజకవర్గం నుంచి ఎన్సీ అభ్యర్థిగా బషీర్ పోటీ చేశారు. పీడీపీ నేత, మోహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మెహబూబా ముఫ్తీపై 33,299 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.
బేగంపేట విమానాశ్రమంలో నిలిపి ఉంచిన అపోలో ఆస్పత్రుల యాజమాన్యానికి చెందిన విమానం ఇంజన్ పరికరాలకు గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా నష్టం కలిగించారు.
దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కి సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రహణం వీడనుంది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ విమానాశ్రయం నిర్మాణానికి మోక్షం లభించనుంది.
ఇటీవల భారత్లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.