Home » Airport
Mamunur Airport: రైతుల ఆందోళనలతో మామునూర్ ఎయిర్పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున మహిళలు ఎయిర్పోర్టు వద్ద నిరసనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
వరంగల్ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Mamunuru airport credit war: మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య క్రెడిట్ వార్ నెలకొంది. మా వల్లే ఎయిర్పోర్టు వచ్చిందంటే.. కాదు తమ వల్లే అంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు ఘర్షణకు దిగాయి.
Shamshabad airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది.
ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి.
పాకిస్థాన్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా విమానం దిగి వచ్చే ప్రయాణికులు లగేజీలతో బయటికి రావడం సర్వసాధారణం. అయితే ఈ విమానాశ్రయంలో మాత్రం..
రాజమండ్రి ఎయిర్పోర్ట్కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(JBS, Secunderabad Railway Station) నుంచి రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్కు మొదటిసారిగా 6 పుష్పక్ బస్సులను బుధవారం ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఇన్చార్జి ఈడీ రాజశేఖర్ తెలిపారు.
ఇద్దరు గవర్నర్లు, మరో లెఫ్టినెంట్ గవర్నర్ అనూహ్యంగా కలుసుకున్నారు. ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది.