Home » Airlines
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.
రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.
హవాయి ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
గాల్లో రివ్వున దూసుకువెళ్లే విమానాల శబ్దం రాగానే ఎవ్వరైనా ఒక్క క్షణం తల పైకెత్తి చూస్తారు. వాటి రూపు అంతటి ఆకర్షణీయంగా ఉండటంలో రంగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.. మరి విమానాలకు తెల్ల రంగే ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..
ఓ కంపెనీ ఇటివల 109 గ్లోబల్ ఎయిర్లైన్స్ జాబితాను ప్రకటించింది. దీనిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాబితాలో ఇండియాకు చెందిన పలు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దిగ్గజ విమానసంస్థలో లేఆఫ్ ల పర్వం మొదలైంది. సంస్థ నిర్ణయంతో భారీగా 17 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.