• Home » Air Pollution

Air Pollution

 CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు

CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు

వాయు కాలుష్యం కారణంగా దేశంలో ప్రతి ఏటా దాదాపు 33,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని NGT పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ఎన్జీటీలో నివేదికను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వ్యతిరేకించింది.

India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..

India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..

Top Indian Cleanest Air City: దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

దేశ రాజధాని ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. దీపావళి జరిగిన రెండు రోజుల తర్వాత నేడు (ఆదివారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కును దాటేసింది. దీంతో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం

Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఈసారి కూడా దీపావళికి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయినప్పటికీ అనేక మంది మాత్రం దీన్ని పాటించలేదు. దీంతో ఢిల్లీ పరిసరాలతోపాటు అనేక చోట్ల గాలి నాణ్యత మరింత దిగజారింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, పెద్దల్లో ఆస్త్మా వ్యాధి పెరుగుతున్నట్టు ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడయింది.

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత..

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. పడిపోయిన గాలి నాణ్యత..

ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

Air Pollution: రాజధాని ప్రజలకు హై అలర్ట్.. టపాసుల అమ్మకంపై పూర్తిగా నిషేధం

పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Air Conditioners: వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి.. అలా చేస్తే అనారోగ్యం తప్పదు..!

Air Conditioners: వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి.. అలా చేస్తే అనారోగ్యం తప్పదు..!

వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో మీ ఎలక్ట్రానిక్ పరికరాలను నీటి నుంచి సురక్షితంగా ఉంచుకోవడం పెద్ద సవాలేనని చెప్పవచ్చు. అంతేకాదు ఏసీల(Air Conditioners) విషయంలో ఈ సీజన్లో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Air Pollution: వాయు కాలుష్యం ప్రభావం.. ఈ నగరాల్లో 33 వేల మంది మృతి

Air Pollution: వాయు కాలుష్యం ప్రభావం.. ఈ నగరాల్లో 33 వేల మంది మృతి

దేశంలోని 10 నగరాల్లో ఏటా వాయుకాలుష్యంతో దాదాపు 33వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌(Lancet Planetary Health) నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి