• Home » Air Pollution

Air Pollution

Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..

Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..

ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. గాలి నాణ్యత వరుసగా ఐదో రోజు కూడా తీవ్రమైన విభాగంలోనే చేరింది. అయితే ఈరోజు గాలి నాణ్యత ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయుకాలుష్యానికి పంజాబ్, హర్యానాలలో పొట్టు దగ్ధం వంటి ఘటనలు ఓ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీటిని అరికట్టాలని చెప్పినప్పటికీ అనేక మంది రైతులు పాటించడం లేదని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఇటివల నాసా విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Delhi: ఢిల్లీలో గ్రేప్-3 అమలు.. ఏంటంటే

Delhi: ఢిల్లీలో గ్రేప్-3 అమలు.. ఏంటంటే

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారింది. గాలి నాణ్యత క్రమంగా తగ్గుముఖం పట్టింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు వైద్యులు సూచించారు.

Air Pollution: వామ్మో.. మరింత విషమంగా ఢిల్లీ వాయు కాలుష్యం.. ఏ స్థాయికి చేరిందంటే..

Air Pollution: వామ్మో.. మరింత విషమంగా ఢిల్లీ వాయు కాలుష్యం.. ఏ స్థాయికి చేరిందంటే..

ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత విషపూరితంగా తయారైంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు (AQI) 500కు చేరువకావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కాలుష్యాన్ని ఏ మతమూప్రోత్సహించదు

కాలుష్యాన్ని ఏ మతమూప్రోత్సహించదు

కాలుష్యాన్ని పెంచే కార్యక్రమాలను ఏ మతమూ ప్రోత్సహించదని సోమవారం వ్యాఖ్యానించింది.

 CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు

CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు

వాయు కాలుష్యం కారణంగా దేశంలో ప్రతి ఏటా దాదాపు 33,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని NGT పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ఎన్జీటీలో నివేదికను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వ్యతిరేకించింది.

India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..

India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..

Top Indian Cleanest Air City: దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

దేశ రాజధాని ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. దీపావళి జరిగిన రెండు రోజుల తర్వాత నేడు (ఆదివారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కును దాటేసింది. దీంతో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరుకుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం

Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఈసారి కూడా దీపావళికి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయినప్పటికీ అనేక మంది మాత్రం దీన్ని పాటించలేదు. దీంతో ఢిల్లీ పరిసరాలతోపాటు అనేక చోట్ల గాలి నాణ్యత మరింత దిగజారింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

వాయు కాలుష్యంతో పెరుగుతున్న ఆస్తమా

వాయు కాలుష్యం కారణంగా పిల్లలు, పెద్దల్లో ఆస్త్మా వ్యాధి పెరుగుతున్నట్టు ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి