• Home » Air india

Air india

Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో రెండు గంటలపాటు పడిగాపులు కాసిన ప్రయాణికులు విసుగు చెంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందోళనకు దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు..

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ

టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Air India: టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. ఆ వెంటనే..

Air India: టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. ఆ వెంటనే..

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్

Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్

న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీ‌లోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Air India: ట్రక్కును ఢీ కొన్న ఎయిర్ ఇండియా విమానం.. 180 మంది ప్రయాణికులు..

Air India: ట్రక్కును ఢీ కొన్న ఎయిర్ ఇండియా విమానం.. 180 మంది ప్రయాణికులు..

టేకాఫ్‌కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

Air India: రన్‌‌వేపై ట్రగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

Air India: రన్‌‌వేపై ట్రగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం త‌ప్పింది. పుణె విమానాశ్రయం నుంచి 180 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. పుణె విమానాశ్రయంంలో రన్‌వే దిశగా వెళుతున్న తరుణంలో ల‌గేజీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆ స‌మ‌యంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

Air India Flight: విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలో.. ఓ ఊహించని పరిణామం కారణంగా పెద్ద అలజడి..

Air India: ఊపిరి పీల్చుకున్న ఎయిర్ ఇండియా... విధుల్లో చేరిన సిబ్బంది

Air India: ఊపిరి పీల్చుకున్న ఎయిర్ ఇండియా... విధుల్లో చేరిన సిబ్బంది

సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల14వ తేదీ నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి