• Home » Air india

Air india

‘బాంబూ’చోళ్లు ఎవరు?

‘బాంబూ’చోళ్లు ఎవరు?

దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.

 బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి.

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

BIG Breaking: తిరుచ్చిలో టెన్షన్ టెన్షన్.. 140 మంది ప్రయాణికులతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

BIG Breaking: తిరుచ్చిలో టెన్షన్ టెన్షన్.. 140 మంది ప్రయాణికులతో గాల్లో చక్కర్లు కొట్టిన విమానం

తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది.

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్‌ 737 మోడల్‌ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.

Air India: ఆమ్లెట్‌లో బొద్దింక.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం

Air India: ఆమ్లెట్‌లో బొద్దింక.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం

ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఆమెకు ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది.

నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌

నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌

యుద్ధ విమాన పైలట్‌, 5000 గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్‌ పైలట్‌ ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి