• Home » AICC

AICC

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ( Congress ) కోఆర్డినేటర్లు గురువారం (రేపు) వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు నియమించారు.

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

 CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.

CM Revanth Reddy:  మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

CM Revanth Reddy: మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌‌ ( KC Venugopal ) తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది.

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు.

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.

Mallikarjuna Kharge: ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు రేవంత్ సాదర స్వాగతం

Mallikarjuna Kharge: ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు రేవంత్ సాదర స్వాగతం

Telangana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే‌కు రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకరమహోత్సవానికి ఏఐసీసీ పెద్దలు హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధఈ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

AICC Leaders: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి