• Home » AICC

AICC

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సేరేఖ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేష‌న్‌లో పేర్కొన్న మేరకు ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పునరుద్ఘాటించారు.

CM Revanth Reddy: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: న్యూఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.

TG NEWS: ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆ పోస్టర్ల కలకలం..

TG NEWS: ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆ పోస్టర్ల కలకలం..

Congress: ఏఐసీసీ కార్యాలయం దగ్గర రైతుభరోసా పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు వెలిశాయి. వరంగల్ డిక్లరేషన్‌పై ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌‌గాంధీ యూటర్న్ తీసుకున్నారని పోస్టర్లలో కనిపించాయి.

Congress: కాంగ్రెస్‌ను చంపేస్తారా.. జాతీయ నాయకులపై జగ్గారెడ్డి ఫైర్

Congress: కాంగ్రెస్‌ను చంపేస్తారా.. జాతీయ నాయకులపై జగ్గారెడ్డి ఫైర్

ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ రాష్ట్రంలో ఉన్నారా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ..

CM Revanth Reddy:  కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శుక్రవారం (రెండు రోజులు) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు.

Congress: రోగాన్ని కనిపెట్టారు సరే.. చికిత్స చేసేదెవరు

Congress: రోగాన్ని కనిపెట్టారు సరే.. చికిత్స చేసేదెవరు

హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షానికి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు దక్కలేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో..

KTR: ఆ విషయంలో ఏఐసీసీపై కేటీఆర్ ఫైర్.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కేటీఆర్..

KTR: ఆ విషయంలో ఏఐసీసీపై కేటీఆర్ ఫైర్.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కేటీఆర్..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.

Congress: విపత్తులో  బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

Congress: విపత్తులో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ వార్నింగ్

విపత్కర సరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయొద్దని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ (Sampath Kumar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24×7 తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి