Home » AIADMK
సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం తమ వర్గాన్నే అసలైన అన్నాడీఎంకేగా గుర్తించడంతో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం
మనీలాండరింగ్(Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి చెన్నై(Chennai) కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కోర్టు బుధవారం స్పష్టం చేసింది.
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో తమకు 20 కేటాయించాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి
కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని..
అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (Former Chief Minister O. Panneerselvam)కు మద్రాసు హైకోర్టు
మదురైలో జరిగిన అన్నాడీఎంకే మహానాడులో డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)ని కించపరిచేలా ఓ పాటను
మదురైలో ఈనెల 20వ తేది అన్నాడీఎంకే(AIADMK) మహానాడు జరగనుంది. సదస్సును విజయవంతం చేసేలా ఇప్పటికే పలురకాల ప్రచారాలు
భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని ప్రతిపాదించేందుకు రాసిన లేఖపై బీజేపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే ఎంపీల సంతకాలను ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ చేశారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు.