Home » AIADMK
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP)కి డిపాజిట్లు కూడా రావని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి
అన్నాడీఎంకే-బీజేపీ(AIADMK-BJP) మధ్య పొత్తుల కథ ఇంకా కంచికి చేరినట్లు కనిపించడం లేదు. ఈ బంధాన్ని కొనసాగించేందుకు బీజేపీ
కారణం ఏదైనా.. అన్నాడీఎంకే(AIADMK)ను దూరం చేసుకోవడం తమ పార్టీకి తీరని నష్టమేనని, ఆ పార్టీ లేకుండా తమిళనాట నెగ్గుకు రావడం కష్టమేనని
ఇన్నాళ్లూ బీజేపీతో జతకట్టి పలు పార్టీలకు దూరమైన అన్నాడీఎంకే(AIADMK).. ఇప్పుడు వాటిని దరి చేర్చుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా అన్నాడీఎంకే(AIADMK)లో సంస్థాగత మార్పులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,
పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఆరేళ్ల స్నేహం, రెండు ఎన్నికల బంధాన్ని కాదనుకున్న అన్నాడీఎంకే(AIADMK).. తన మిత్రుడు బీజేపీ(BJP)కి బైబై చెప్పేసింది. నేషనల్ డెమొక్రటిక్
అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీతోనూ, ఎన్డీయే తోనూ పొత్తును తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి ప్రకటించారు.
అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. చీటికిమాటికి తమపై నోరు పారేసుకోవడంతో పాటు తమ నేతలను
అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK - BJP) మధ్య తలెత్తుతున్న మాటల యుద్ధం ఢిల్లీకి చేరింది. కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్లిన అన్నాడీఎంకే సీనియర్