• Home » AIADMK

AIADMK

Former CM: ప్రజలే తీర్పిస్తారు.. ఎవరు అధికారంలో ఉండాలో వారే నిర్ణయిస్తారు

Former CM: ప్రజలే తీర్పిస్తారు.. ఎవరు అధికారంలో ఉండాలో వారే నిర్ణయిస్తారు

ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కనడం సహజమేనని అయితే, ఈ నిర్ణయం ప్రజల చేతుల్లో మాత్రమే ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) అభిప్రాయపడ్డారు.

Gautami: నటి గౌతమికి అన్నాడీఎంకే ప్రచార పదవి

Gautami: నటి గౌతమికి అన్నాడీఎంకే ప్రచార పదవి

బీజేపీ నుంచి వైదొలిగి అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami)కి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పార్టీ ప్రచార విభాగం ఉప కార్యదర్శిగా నియమించారు. పార్టీ మైనార్టీ విభాగం ఉప కార్యదర్శిగా ఫాతిమా అలీ, వ్యవసాయ విభాగం ఉప కార్యదర్శిగా సన్యాసి నియమితులయ్యారు.

AIADMK two-leaves symbol: సుఖేష్ చంద్రశేఖర్‌కు బెయిల్... ట్విస్ట్ ఏమిటంటే..?

AIADMK two-leaves symbol: సుఖేష్ చంద్రశేఖర్‌కు బెయిల్... ట్విస్ట్ ఏమిటంటే..?

పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.

Former Minister: ఎన్ని జన్మలెత్తినా మా పార్టీని నాశనం చేయలేరు..

Former Minister: ఎన్ని జన్మలెత్తినా మా పార్టీని నాశనం చేయలేరు..

కోట్లాదిమంది ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలున్న అన్నాడీఎంకే(AIADMK)ను నాశనం చేస్తామంటూ శపథాలు చేసినవారంతా అడ్రస్‌ లేకుండా పోయారని, ఈ విషయం తెలిసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ పార్టీ నేతపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి డి. జయకుమార్‌(Former Minister D. Jayakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP State Chief: బీజేపీ రాష్ట్రచీఫ్ శపథం.. ఆర్‌ఎస్‌ భారతిని జైలుకు పంపిస్తాం..

BJP State Chief: బీజేపీ రాష్ట్రచీఫ్ శపథం.. ఆర్‌ఎస్‌ భారతిని జైలుకు పంపిస్తాం..

కళ్లకుర్చి కల్తీసారా సంఘటనతో తనకు, తన వర్గానికి సంబంధాలున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతిని జైలుకు పంపి తీరుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) శపథం చేశారు.

Former CM: మాజీసీఎం ధ్వజం.. బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆయనే కారణం..

Former CM: మాజీసీఎం ధ్వజం.. బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆయనే కారణం..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...

విక్రవాండి శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నాడీఎంకేను పతనావస్థకు తీసుకెళుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి అందరి వద్దా ‘నమ్మకద్రోహి’ అనే పేరు తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) విమర్శించారు.

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నోటి దురుసు వల్లే రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) పేర్కొన్నారు.

 Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి