Home » AI Technology
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ మేథస్సును మించి పని చేస్తుంది. ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు, సవాళ్లకు పరిష్కారం కనుక్కుంటుంది. మానవ మేథస్సుతో ఏఐ పోటీ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.
ఇటివల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు చుశాం. ఇప్పుడు తాజాగా ఏఐ పేరుతో మరో స్కాం(AI scam) వెలుగులోకి వచ్చింది.
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు.. మనుషులే ఆశ్చర్యపడేలా పని చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ.. పెనుమార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీతో...
దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్లను మెరుగుపరుచుకోవడానికి చాట్జీపీటీ వంటి ఎల్ఎల్ఎమ్లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి.
టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెద్ద పెద్ద సమస్యలను సైతం ఈజీగా పరిష్కరించే వెసులుబాటు వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మంచి మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు...
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఏఐ(AI)తో ఉద్యోగాలకు పొంచిఉన్న ముప్పుపై ఐఎంఎఫ్(IMF) చీఫ్ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధతో దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో కోత పడబోతున్నట్లు ఆమె హెచ్చరించారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడినా.. ఉత్పాదక స్థాయిని పెంచుతుందని తెలిపారు.
భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.