• Home » Ahmedabad

Ahmedabad

LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ

LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ... తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అందులోభాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతుంది.

Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..

Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..

మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

Narendra Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ

Narendra Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

AI linked City: ఏఐ మిమ్మల్ని గమనిస్తోంది..ఈ వ్యవస్థ కల్గిన తొలి నగరంగా కీలక ప్రాంతం

AI linked City: ఏఐ మిమ్మల్ని గమనిస్తోంది..ఈ వ్యవస్థ కల్గిన తొలి నగరంగా కీలక ప్రాంతం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్‌(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

Dwarka: శ్రీకృష్ణుడిపై భక్తి.. 37 వేల మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన

Dwarka: శ్రీకృష్ణుడిపై భక్తి.. 37 వేల మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన

గుజరాత్‌లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.

Heavy Rains: అకాల వర్షాలకు తోడు పిడుగులు పడి 20 మంది మృతి

Heavy Rains: అకాల వర్షాలకు తోడు పిడుగులు పడి 20 మంది మృతి

వారాంతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక చోట్ల పిడుగులు పడడంతో ఏకంగా 20 మంది చనిపోయారు. వడగళ్లతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది.

Pak boat apprehended: ఐసీజీఎస్ అరింజయ్‌తో ఛేజ్.. పాక్ బోటు స్వాధీనం

Pak boat apprehended: ఐసీజీఎస్ అరింజయ్‌తో ఛేజ్.. పాక్ బోటు స్వాధీనం

భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ 'నజ్-రె-కరమ్'ను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులోని 13 మంది సిబ్బందిని అదుపులోనికి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న పడవను గుజరాత్‌లోని ఓక్హా తీసుకువచ్చి, సిబ్బందిని ఇంటరాగేట్ చేస్తున్నారు.

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

ODI World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్.. విమాన టిక్కెట్ ధరలు భారీగా పెంపు

Flight Tickets Rates: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.

Viral Video: ఈ యువతి ఫార్మా కంపెనీలో ఓ ఉద్యోగి.. రోడ్డు పక్కన ఓ స్టాల్‌ను పెట్టి రోజూ రాత్రిళ్లు ఏం చేస్తోందో మీరే చూడండి..!

Viral Video: ఈ యువతి ఫార్మా కంపెనీలో ఓ ఉద్యోగి.. రోడ్డు పక్కన ఓ స్టాల్‌ను పెట్టి రోజూ రాత్రిళ్లు ఏం చేస్తోందో మీరే చూడండి..!

కొందరు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వారి అభిరుచి మాత్రం వేరే ఉంటుంది. అయినా చాలా మంది దానిని పక్కన పెట్టి ఉద్యోగాలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. కొందరు మాత్రం చివరకు ఎలాగైనా వారు అనుకున్నది చేసేస్తుంటారు. ఇలాంటి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి