• Home » Ahmedabad

Ahmedabad

P Chidambaram: ఎండదెబ్బకు సొమ్మసిల్లిన చిదంబరం... ఆసుపత్రికి తరలింపు

P Chidambaram: ఎండదెబ్బకు సొమ్మసిల్లిన చిదంబరం... ఆసుపత్రికి తరలింపు

అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చిదంబరం వచ్చారు. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనా సమావేశానికి ఆయన హాజరయినప్పుడు వడదెబ్బ తగిలింది.

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..

CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

అహ్మదాబాద్‌లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్‌షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సైతం ఆయన వెంటే ఉన్నారు.

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్‌ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.

ఆరేళ్ల బాలికపై ప్రిన్సిపాల్‌ అత్యాచార యత్నం

ఆరేళ్ల బాలికపై ప్రిన్సిపాల్‌ అత్యాచార యత్నం

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది.

Viral News: బయట ఆహారం సేఫేనా.. మొన్న వేలు, నిన్న కుళ్లిపోయిన మాంసం, నేడు ఎలుక కళేబరం

Viral News: బయట ఆహారం సేఫేనా.. మొన్న వేలు, నిన్న కుళ్లిపోయిన మాంసం, నేడు ఎలుక కళేబరం

తాజాగా మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్‌ దేవి దోసా ఫుడ్‌ జాయింట్‌‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్‌ తీసుకోగా.. అతనికి సర్వ్‌ చేసిన సాంబార్‌ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కళేబరం కనిపించింది.

LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ

LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ... తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అందులోభాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతుంది.

Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..

Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..

మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

Narendra Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ

Narendra Modi: రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి