• Home » Agriculture

Agriculture

వ్యవసాయ ఉత్పత్తులకు ఏకరూప జాతీయ మార్కెట్లు

వ్యవసాయ ఉత్పత్తులకు ఏకరూప జాతీయ మార్కెట్లు

దాదాపు మూడేళ్ల కిందట మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో సంస్కరణలు తీసుకువచ్చింది.

Farmers: మిర్చి రైతుకు నష్టాల ఘాటు!

Farmers: మిర్చి రైతుకు నష్టాల ఘాటు!

మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు.

Farmers: సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ!

Farmers: సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ!

పంటరుణాలు తీసుకున్న కొందరు రైతులు, రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూనో.. ఆర్థిక సమస్యలతోనో అసలు బ్యాంకులవైపే చూడకపోవడంతో వారిపైనే వడ్డీ భారం రోజు రోజుకు పెరుగుతోంది.

Bhatti Vikramarka: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు

Bhatti Vikramarka: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు

రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

DS Chauhan: యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

DS Chauhan: యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. ‘‘కమిషనర్‌ సివిల్‌ సప్లైస్‌’’ పేరుతో ఈ యూట్యూబ్‌ చానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Vikarabad: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

Vikarabad: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

వికారాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కన్నీరు పెట్టించింది. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షం దెబ్బకు తడిచిపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానావస్థలు పడ్డారు.

Rice Seeds: ఫోన్‌చేస్తే చాలు.. రైతు ఇంటికే వరి విత్తనాలు!

Rice Seeds: ఫోన్‌చేస్తే చాలు.. రైతు ఇంటికే వరి విత్తనాలు!

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఆహార పదార్ధాలు ఇంటికే వచ్చినట్లుగా.. ఫోన్‌ చేస్తే చాలు రైతుల ఇంటికే వరి విత్తనాలు పంపించే వినూత్న సేవలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది.

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో

తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏడాదికే డాది సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు.

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’

వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.

ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

పిఠాపురం రూరల్‌, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు లభిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తె

తాజా వార్తలు

మరిన్ని చదవండి