• Home » Agriculture

Agriculture

రైతు సమస్యలపై సుప్రీం కోర్టు కమిటీ

రైతు సమస్యలపై సుప్రీం కోర్టు కమిటీ

పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌(రూ.2,817 కోట్లు), క్రాప్‌ సైన్స్‌ స్కీమ్‌(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

సిరులు కురిపిస్తున్న డ్రాగన ఫ్రూట్‌

సిరులు కురిపిస్తున్న డ్రాగన ఫ్రూట్‌

: బీడు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు చిట్వేలి మండల రైతులు. సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాక

 Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్‌ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్‌ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.

Rice Mills: రైస్‌మిల్లర్ల వద్ద భారీగా సీఎంఆర్‌!

Rice Mills: రైస్‌మిల్లర్ల వద్ద భారీగా సీఎంఆర్‌!

రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను తిరిగివ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Water Transfer: మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు

Water Transfer: మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను సోమవారం ఇరిగేషన్‌ అధికారులు ప్రారంభించారు.

Tummla : రైతులకు ఎరువులు సమయానికి అందాలి..

Tummla : రైతులకు ఎరువులు సమయానికి అందాలి..

రైతులకు సమయానికి ఎరువులు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.

వ్యవసాయానికి ఉపాధి నిధుల అనుసంధానం

వ్యవసాయానికి ఉపాధి నిధుల అనుసంధానం

విప్లవాత్మక కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ప్రతిపాదనలతో ఆగిపోయిన అంశాన్ని పరిష్కరించనుంది. వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి నిధులను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానం రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపనుంది. పంచాయతీల్లో శుక్రవారం జరిగే గ్రామ సభలు.. రైతుల ఆకాంక్షలకు బాసటగా నిలవనున్నాయి.

Loan Waiver: రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం..

Loan Waiver: రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం..

వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి