• Home » Agriculture

Agriculture

Agros: ఆగ్రోస్‌ లొసుగులు ఎవరివి

Agros: ఆగ్రోస్‌ లొసుగులు ఎవరివి

వాటర్‌ షెడ్‌ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్‌, ఆగ్రోస్‌ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

Aathmiya Bharosa: వారంలోనే ఆత్మీయ భరోసా

వానాకాలం సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది.

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్‌ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది.

Guntur: యూరియా అమ్మేది లేదు

Guntur: యూరియా అమ్మేది లేదు

రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

యాసంగి ధాన్యం టెండర్లు రద్దు

యాసంగి ధాన్యం టెండర్లు రద్దు

రాష్ట్ర ప్రభుత్వం యాసంగి (2022-23) ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికే గడువు పూర్తికావడం, అప్పటికే గుత్తేదారుల నుంచి పౌరసరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.

Totapuri: తోతాపురికి మద్దతు ధర అమలు అసాధ్యమే

Totapuri: తోతాపురికి మద్దతు ధర అమలు అసాధ్యమే

ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక

తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్‌ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.

Tomato: టమోటా రైతుకు ఊరట

Tomato: టమోటా రైతుకు ఊరట

పలమనేరు మార్కెట్‌లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.

CM Chandrababu: వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

CM Chandrababu: వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

నల్లబర్లీ పొగాకుకు బదులు ఇకపై ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం రైతుల్ని కోరింది. కోకో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలని సూచించింది. పామ్ ఆయిల్ రైతులు నష్టపోకుండా..

AP Oil Palm Farmers: ఆయిల్‌పామ్‌ రైతుల ప్రయోజనాలు కాపాడాలి

AP Oil Palm Farmers: ఆయిల్‌పామ్‌ రైతుల ప్రయోజనాలు కాపాడాలి

ఏపీ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం, కేంద్ర సుంకం తగ్గింపు నోటిఫికేషన్‌ను తిరస్కరించి ముడి వంట నూనెలపై 50 శాతం సుంకం పునఃప్రతిష్ట చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. సీపీవో ధరల కుదింపుతో రైతులకు ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి అని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి