• Home » Agriculture

Agriculture

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది

వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.

దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న మినుము పంటను బుధవారం నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్‌, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పరిశీలించారు.

ఇండియా జీఏపీ సర్టిఫికేషనతో వేరుశనగకు మంచి ధర

ఇండియా జీఏపీ సర్టిఫికేషనతో వేరుశనగకు మంచి ధర

ఇండియా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్యాకేజి( ఇండి జీఏపీ) సర్టిఫికెట్‌ పొందితే వేరుశనగకు మంచి ధర పలుకుతుం దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) చంద్రానాయక్‌ సూచించారు. బుధవారం మదన పల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారి పల్లె వద్ద పొలంబడి నిర్వహించారు

అన్నదాతా సుఖీభవ అమలు చేయాలి

అన్నదాతా సుఖీభవ అమలు చేయాలి

అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy: ఎకరాకు పదివేలు..

CM Revanth Reddy: ఎకరాకు పదివేలు..

వానలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

రైతు సమస్యలపై సుప్రీం కోర్టు కమిటీ

రైతు సమస్యలపై సుప్రీం కోర్టు కమిటీ

పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

Ashwini Vaishnav : వ్యవసాయాభివృద్ధికి..ఏడు కొత్త పథకాలు

దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌(రూ.2,817 కోట్లు), క్రాప్‌ సైన్స్‌ స్కీమ్‌(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

సిరులు కురిపిస్తున్న డ్రాగన ఫ్రూట్‌

సిరులు కురిపిస్తున్న డ్రాగన ఫ్రూట్‌

: బీడు భూముల్లో సైతం బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు చిట్వేలి మండల రైతులు. సంప్రదాయ పంటలతో ఆశించిన ఆదాయం రాక

 Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్‌ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్‌ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి