• Home » Agriculture

Agriculture

Tummala : కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలి..

Tummala : కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలి..

రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.

వేరుశనగ ఎండుతోంది

వేరుశనగ ఎండుతోంది

వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.

Palm Oil: పామాయిల్‌ రైతులకు ఊరట

Palm Oil: పామాయిల్‌ రైతులకు ఊరట

పామాయిల్‌ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Crop Insurance: త్వరలో పంటల బీమా!

Crop Insurance: త్వరలో పంటల బీమా!

రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.

‘పంట న మోదు తప్పనిసరి’

‘పంట న మోదు తప్పనిసరి’

ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు.

పత్తిలో గులాబి రంగు పురుగు నివారణ ఇలా...

పత్తిలో గులాబి రంగు పురుగు నివారణ ఇలా...

ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు.

తెగుళ్లు నివారించకకుంటే రైతులకు తీవ్ర నష్టం

తెగుళ్లు నివారించకకుంటే రైతులకు తీవ్ర నష్టం

వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్‌రావు అన్నారు.

Shivraj Singh Chouhan : మోదీ, బాబు అండగా ఉంటారు

Shivraj Singh Chouhan : మోదీ, బాబు అండగా ఉంటారు

రైతులు ఎవ రూ అధైర్య పడొద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అండగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భరోసా ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి