• Home » Agriculture

Agriculture

Rice Seeds: ఫోన్‌చేస్తే చాలు.. రైతు ఇంటికే వరి విత్తనాలు!

Rice Seeds: ఫోన్‌చేస్తే చాలు.. రైతు ఇంటికే వరి విత్తనాలు!

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఆహార పదార్ధాలు ఇంటికే వచ్చినట్లుగా.. ఫోన్‌ చేస్తే చాలు రైతుల ఇంటికే వరి విత్తనాలు పంపించే వినూత్న సేవలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది.

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో

తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏడాదికే డాది సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు.

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’

‘సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి’

వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.

ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

పిఠాపురం రూరల్‌, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు లభిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తె

Crop Damage: రైతన్న ఆశలపై నీళ్లు..

Crop Damage: రైతన్న ఆశలపై నీళ్లు..

అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిండా ముంచింది. వరి పంటపై విరుచుకుపడి, కోతకొచ్చిన గొలుసులను నేల వాల్చింది.

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.

పంటల డిజిటల్‌ సర్వేకు ఏఈవోలు ఓకే!

పంటల డిజిటల్‌ సర్వేకు ఏఈవోలు ఓకే!

ఎట్టకేలకు పంటల డిజిటల్‌ సర్వేలో పాల్గొనేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) సుముఖత వ్యక్తం చేశారు. గురువారం నుంచి సర్వే చేసేందుకు అంగీకారం తెలిపారు. సర్వే విషయంలో కొంతకాలంగా వ్యవసాయశాఖ, ఏఈవోల మధ్య వివాదం నడుస్తోంది.

భూసారం ఆధారంగా సాగు చేపట్టాలి: డీఏవో

భూసారం ఆధారంగా సాగు చేపట్టాలి: డీఏవో

రైతులు తమ పొలాల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.

‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అసోసియేట్‌ డీన్‌ జయలక్ష్మి అన్నారు.

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

రాష్ట్రవ్యాప్తంగా 160 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోల)పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ బి. గోపి ఉత్తర్వులు జారీచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి