• Home » Agriculture

Agriculture

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

Tummala : ఆయిల్‌పామ్‌ మిల్లుల స్థాపనలో వేగం పెంచండి

Tummala : ఆయిల్‌పామ్‌ మిల్లుల స్థాపనలో వేగం పెంచండి

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల స్థాపన పనులను వేగవంతం చేయాలని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి

పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల

Tummala : 20 రోజులైనా గండ్లు పూడ్చరా?

Tummala : 20 రోజులైనా గండ్లు పూడ్చరా?

సాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tummala : మరో 6 మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు

Tummala : మరో 6 మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు

రాష్ట్రంలో మరో 6 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం నూతన పాలకవర్గాలను నియమించింది.

Tummala : కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలి..

Tummala : కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలి..

రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.

వేరుశనగ ఎండుతోంది

వేరుశనగ ఎండుతోంది

వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.

Palm Oil: పామాయిల్‌ రైతులకు ఊరట

Palm Oil: పామాయిల్‌ రైతులకు ఊరట

పామాయిల్‌ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి