Home » Agriculture
వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ నుంచి శనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో నిల్వ ఉన్న 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్కు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు ఎగుమతి చేయాలని నిర్ణయించారు.
సన్నధాన్యంపై క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎలా జమ చేయాలన్న అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది.
మేలైన యాజ మాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చని పీలేరు మం డల ఉద్యాన శాఖాధికారి సుకుమార్ రెడ్డి మామిడి రైతులకు సూచించారు.
గొల్లప్రోలు రూరల్/పిఠాపురం రూరల్, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు
పడమటి మండలాల్లో వేరుశనగ పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్, కేబుల్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.
ప్రభుత్వాలు ఎన్నిరకాల సహాయాలను అందించినా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.