• Home » Agriculture

Agriculture

దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

పెనుగాలులు తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న వరి పంటలను నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌ పరిశీలించారు.

Tummala:  సాగు భూములకే రైతు భరోసా

Tummala: సాగు భూములకే రైతు భరోసా

రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Crop Centers: మక్కల సేకరణకు రూ.1,800 కోట్లు!

Crop Centers: మక్కల సేకరణకు రూ.1,800 కోట్లు!

ఈ సీజన్‌లో మొక్కజోన్న కొనుగోళ్లకు రూ.1800 కోట్లు అవసరమంటూ మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మక్కల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.

Corn Farmers: మొక్కజొన్నకు దిక్కేది..?

Corn Farmers: మొక్కజొన్నకు దిక్కేది..?

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను

Food Security: రేషన్‌కు 24 లక్షల టన్నుల సన్న బియ్యం!

Food Security: రేషన్‌కు 24 లక్షల టన్నుల సన్న బియ్యం!

వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భా విస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది.

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విత్తనాలు!

Tummala: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విత్తనాలు!

తెలంగాణ నుంచి శనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో నిల్వ ఉన్న 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు ఎగుమతి చేయాలని నిర్ణయించారు.

Bonus: ఎమ్మెస్పీ.. ఆ తర్వాత బోనస్‌!

Bonus: ఎమ్మెస్పీ.. ఆ తర్వాత బోనస్‌!

సన్నధాన్యంపై క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎలా జమ చేయాలన్న అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది.

మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి

మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి

మేలైన యాజ మాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చని పీలేరు మం డల ఉద్యాన శాఖాధికారి సుకుమార్‌ రెడ్డి మామిడి రైతులకు సూచించారు.

‘ఇ - పంట నమోదుతో బహుళ ప్రయోజనాలు’

‘ఇ - పంట నమోదుతో బహుళ ప్రయోజనాలు’

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌, అక్టోబరు 4: రైతు లు తాము సాగు చేసిన పంటలను ఇ - పంటలో నమోదు చేసుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి