• Home » Agriculture

Agriculture

Crop Damage: రైతన్న ఆశలపై నీళ్లు..

Crop Damage: రైతన్న ఆశలపై నీళ్లు..

అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిండా ముంచింది. వరి పంటపై విరుచుకుపడి, కోతకొచ్చిన గొలుసులను నేల వాల్చింది.

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!

మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.

పంటల డిజిటల్‌ సర్వేకు ఏఈవోలు ఓకే!

పంటల డిజిటల్‌ సర్వేకు ఏఈవోలు ఓకే!

ఎట్టకేలకు పంటల డిజిటల్‌ సర్వేలో పాల్గొనేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) సుముఖత వ్యక్తం చేశారు. గురువారం నుంచి సర్వే చేసేందుకు అంగీకారం తెలిపారు. సర్వే విషయంలో కొంతకాలంగా వ్యవసాయశాఖ, ఏఈవోల మధ్య వివాదం నడుస్తోంది.

భూసారం ఆధారంగా సాగు చేపట్టాలి: డీఏవో

భూసారం ఆధారంగా సాగు చేపట్టాలి: డీఏవో

రైతులు తమ పొలాల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.

‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అసోసియేట్‌ డీన్‌ జయలక్ష్మి అన్నారు.

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

State Agriculture Director : ఏఈవోలపై కొరడా

రాష్ట్రవ్యాప్తంగా 160 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోల)పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ బి. గోపి ఉత్తర్వులు జారీచేశారు.

మలేషియాకు మంత్రి తుమ్మల

మలేషియాకు మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనకు వెళ్లారు.

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు

సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు

సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్‌ తెలిపారు.

Crop Damage: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

Crop Damage: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్‌, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి