Home » Afghanistan
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో అఫ్ఘనిస్తాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. రషీద్ ఖాన్(rashid khan) నేతృత్వంలోని ఈ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా(Australia)ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్..
టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భాగంగా.. గురువారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి...
టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భాగంగా.. భారత జట్టు గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో..
నేడు టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు(team india) ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తో సూపర్ 8 ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 8కి చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు బార్బడోస్(Barbados)లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు.
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.
భారత్లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని