• Home » Adani Group

Adani Group

Government Action : అదానీకి అడ్డు లేదా?

Government Action : అదానీకి అడ్డు లేదా?

కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ మూసివేత

‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ మూసివేత

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి, ఆయన కంపెనీల నుంచి రూ.వందల కోట్లు ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ’ మూతపడింది.

Hindenburg Research: అదానీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నించి.. మూతబడుతున్న హిండెన్‌బర్గ్..

Hindenburg Research: అదానీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నించి.. మూతబడుతున్న హిండెన్‌బర్గ్..

భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తీవ్ర ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందని వెల్లడించి భారత్‌ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర అలజడి రేపిన అమెరికన్‌ ఇన్వెస్టిమెంట్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ మూతబడుతోంది. ఈ మేరకు దాని వ్యవస్థాపకుడు నెట్‌ ఆండర్సన్‌ బుధవారం ఓ ప్రకటన చేశారు.

CPI State Secretary K. Ramakrishna : అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేవరకు పోరాటం

CPI State Secretary K. Ramakrishna : అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేవరకు పోరాటం

అదానీ సంస్థలతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

Year End 2024: అదానీ గ్రూపునకు 2024లో వచ్చిన టాప్ 10 లాభనష్టాలు

Year End 2024: అదానీ గ్రూపునకు 2024లో వచ్చిన టాప్ 10 లాభనష్టాలు

2024లో అదానీ గ్రూప్ ఆర్థిక, రాజకీయ, మార్కెట్ సంబంధిత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది. గతంలో దేశంలో కీలక పాత్ర పోషించిన ఈ గ్రూప్ 2024లో భారీ నష్టాలను ఎదుర్కొంది. అయితే ఈ సంస్థ ప్రధానంగా ఎదుర్కొన్న 10 లాభాలు, నష్టాల సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Harish Rao: అదానీపై సభలో చర్చ ఎందుకు పెట్టట్లేదు?

Harish Rao: అదానీపై సభలో చర్చ ఎందుకు పెట్టట్లేదు?

సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా గౌతమ్‌ అదానీపైన పోరాటం చేయాలనుంటే.. దావో్‌సలో ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని..

కాంట్రాక్టుకు లంచం

కాంట్రాక్టుకు లంచం

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారకముందే..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి