Home » Accident
పరీక్ష రాస్తుండగా తిరుగుతున్న ఫ్యాన్ ఊడి కింద పడడంతో ఇంటర్మీడియట్ విద్యార్థినికి గాయాలయ్యాయి.
రాత్రి వేళ్ల దంపతులు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటారు. ఎంతో జాగ్రత్తగా రోడ్డు పక్కగా నడుస్తూ వెళ్తుంటారు. ఇలా కొద్ది దూరం వెళ్లగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘అయ్యో .. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ రైల్లో యువకుడు రీల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. లోపల కూర్చుని వీడియో తీసుకుని ఉండుంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. అయితే ఇతను మాత్రం.. ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు రైలుకు వేలాడుతూ రీల్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కుటుంబంతోపాటు వెళ్తున్న ఓ SUV వాహనానికి ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీల వల్ల ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కథువా నుంచి ముగ్గురు స్థానికులు గత గురువారం బయలుదేరారు. అప్పట్నించీ వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే వీరిలో ఒకరు తాము కొండప్రాంతంలో దారితప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
బొగ్గు గనిలో అనుకోకుండా పై కప్పు కూలి ప్రమాదం సంభవించింది. అదే సమయంలో అక్కడ పలువురు కార్మికులు పనిచేస్తుండగా, ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అక్కడ చిక్కుకున్న మరికొంత మందిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏపీలో గురువారం తెల్లవారు జామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు.