Home » Abdul Nazeer
న్యూఢిల్లీ: అనారోగ్యానికి గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.