• Home » AAP

AAP

Satyendra Jain: సత్యమేవ జయతే.. జైలు నుంచి విడుదల కాగానే తొలి రియాక్షన్

Satyendra Jain: సత్యమేవ జయతే.. జైలు నుంచి విడుదల కాగానే తొలి రియాక్షన్

మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్‌కు సాదర స్వాగతం పలికారు.

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్

విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

AAP Politics: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా..

దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Delhi: సీఎం కీలక నిర్ణయం.. 12 డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల

Delhi: సీఎం కీలక నిర్ణయం.. 12 డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల

దేశ రాజధానిలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పునరుద్ధాటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నడిచే డీయూ కాలేజీలకు రూ.100 కోట్ల నిధులను ఆదివారంనాడు విడుదల చేసింది.

Jammu and Kashmir: ఆప్ మద్దతు ఆ పార్టీకే.. ఎల్జీకి లేఖ సమర్పణ

Jammu and Kashmir: ఆప్ మద్దతు ఆ పార్టీకే.. ఎల్జీకి లేఖ సమర్పణ

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుతుంది. సొంతంగా 42 సీట్లలో ఎన్‌సీ గెలుపొందగా, భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి.

Delhi CM Residence Sealed: సీఎం అతిషి నివాసానికి సీల్...బలవంతంగా సామగ్రి తొలగింపు

Delhi CM Residence Sealed: సీఎం అతిషి నివాసానికి సీల్...బలవంతంగా సామగ్రి తొలగింపు

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు. కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేయడంతో అందులోకి అతిషి ఇటీవల వచ్చి చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది.

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం

ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువమంది 500, వెయ్యి ఓట్ల మెజార్టీలోపు గెలిచారని, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్ల చీలికతోనే ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మెజార్టీ తక్కువ ఉన్న కారణంగానే సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల సంఘం తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత ..

Srinagar : కశ్మీరంలో అనూహ్యం

Srinagar : కశ్మీరంలో అనూహ్యం

హంగ్‌ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి