Home » AAP
'మహిళా సమ్మాన్ యోజన' పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న వ్యక్తులపై లీగల్ చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారంనాడు ఆదేశించారు.
న్యూఢిల్లీ విధాన్ సభ నియోజకవర్గంలో ఇప్పుడే పర్యటించి తాను వచ్చానని, బీజేపీ నేతలు బహిరంగంగానే ఓట్లు కొంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలు కీలకంగా ఉన్నాయి.
'సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు.
ఇంతకుముందు మూడు జాబితాల్లో 32 మంది అభ్యర్థులను 'ఆప్' ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం లేఖాస్త్రాం సంధించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్ను ఆప్ విడుదల చేసింది.
ప్రతాప్గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సోసిడియా ఈసారి జంగ్పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.