• Home » aap party

aap party

Delhi : సిసోడియాకు బెయిల్‌

Delhi : సిసోడియాకు బెయిల్‌

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్‌ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.

Supreme Court : ఆప్‌ ప్రభుత్వానికి సుప్రీం షాక్‌

Supreme Court : ఆప్‌ ప్రభుత్వానికి సుప్రీం షాక్‌

ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ)లో సభ్యులను నామినేట్‌ చేసే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)కే ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్‌ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘

Delhi Coaching Centres: రావూస్ ఘటన తర్వాత.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్!!

Delhi Coaching Centres: రావూస్ ఘటన తర్వాత.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్!!

విరుద్ధంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులు అంతా ప్రిపేర్ అవుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చింది. దాంతో చాలా మంది విద్యార్థులు పైకి వచ్చారు. తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ మాత్రం వరదనీటిలో చిక్కుకొని చనిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Delhi Coaching Center Tragedy: ఏసీ రూమ్‌ల నుంచి ట్వీట్లు కాదు.. బాధ్యత తీసుకునేదెవరు.. విద్యార్థుల ఆగ్రహం..

Delhi Coaching Center Tragedy: ఏసీ రూమ్‌ల నుంచి ట్వీట్లు కాదు.. బాధ్యత తీసుకునేదెవరు.. విద్యార్థుల ఆగ్రహం..

ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్‌మెంట్‌లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఢిల్లీలో నిరసన కొనసాగుతూనే ఉంది. ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Delhi: సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతిపై ఆప్‌ను టార్గెట్ చేసిన బీజేపీ..

Delhi: సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతిపై ఆప్‌ను టార్గెట్ చేసిన బీజేపీ..

దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ నిర్వహిస్తున్న భవనంలోకి వరద నీరేు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

Harayana : హరియాణాకు కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలు

Harayana : హరియాణాకు కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ హరియాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలను శనివారం ప్రకటించారు. బాలబాలికలకుఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, 24 గంటలు ఉచిత విద్యుత్తు...

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి