• Home » aap party

aap party

Delhi Assembly Elections 2025: ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి

Delhi Assembly Elections 2025: ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి

Delhi Assembly Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. ఢిల్లీని ఏలేది ఎవరో ఇవాళ తేలిపోనుంది. కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో గద్దెనెక్కాలంటే ఎంత మ్యాజిక్ ఫిగర్ కావాలో ఇప్పుడు చూద్దాం..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

Delhi ACB: ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ ఏసీబీ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయింది. ఆప్ నేషనల్ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్తున్నారు. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..

Delhi Results: ఢిల్లీ ఫలితాలపై ఆప్ లెక్కలివే..

Delhi Results: ఢిల్లీ ఫలితాలపై ఆప్ లెక్కలివే..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ లెక్కలేంటో చూద్దాం.

Delhi Results: ఆ మూడు నియోజకవర్గాలే కీలకం.. ఎవరూ ఓడినా అంతే సంగతులు..

Delhi Results: ఆ మూడు నియోజకవర్గాలే కీలకం.. ఎవరూ ఓడినా అంతే సంగతులు..

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. అందరి దృష్టి మూడే మూడు నియోజకవర్గాలపై నెలకొంది. ఆప్ నుంచి ముగ్గురు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో ఆ మూడు నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

Delhi Result: కొద్దిగంటల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. కేకే సర్వే ఏం చెప్పబోతుంది

Delhi Result: కొద్దిగంటల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. కేకే సర్వే ఏం చెప్పబోతుంది

ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించబోతున్నాయి. ఈ సంస్థల అంచనా ఎలా ఉండబోతుంది.. కేకే సర్వే ఎలాంటి అంచనాలు ఇవ్వబోతుంది..

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

1995లో హైదరాబాద్‌ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..

Kejrival Comments On Yogi : ఢిల్లీలో 11 మంది గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు.. కేజ్రీవాల్..

ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..

Delhi Elections : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు..

ఢిల్లీలో ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పార్టీ పట్టుదలతో ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు రెండో మ్యానిఫెస్టోలో బంపర్ ఆఫర్లు ప్రకటించింది..

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి