Home » Aadhaar Card
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.
వ్యక్తి వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లింపు విషయంలో ఆధార్కార్డును బట్టి వయసుని నిర్ధారిస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
మీరు కొత్త మొబైల్ నంబర్ను ఆధార్ కార్డుకు లింక్ చేయాలా. అయితే ఇలా పలు విధానాల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఈ క్రమంలో ఎప్పటివరకు పెంచారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఆధార్ కార్డ్ భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉంది. ప్రస్తుతం 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ కార్డ్ను అప్డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) తేదీ. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే.
మీ పిల్లల ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చేయలేదా. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ గడువును ఇటివల కేంద్ర పొడిగించింది. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు.
మీ భవిష్యత్తుకు ఆధార్ కార్డే కీలకమంటూ దేశ ప్రజలకు కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంతా ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొంటున్నారు.