Home » Aadhaar Card
భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనుషులకు ఆధార్ గుర్తింపు నంబర్ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు చెప్పారు.
ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉంది. అయితే దీనిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మీరు మీ ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చుసుకోలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే దీనికి రేపే చివరి తేదీగా ఉంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. అయితే దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి వాటి విషయంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
నేటి ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. అయితే దీనిని ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉందా? హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఈ క్రమంలో 10 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకున్న వారు తప్పనిసరిగా వారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలని కోరుతోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్, ఓటర్, జనన ధ్రువీకరణ పత్రం, పాన్, పాస్పోర్ట్తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్ చేశారు.
పాన్, ఆధార్ కార్డ్ యూజర్లకు అలర్ట్. మీరు ఇంకా మీ పాన్, ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే ఇప్పుడే చేసేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డ్ పనిచేయకుండా మారుతుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆస్తులు, బ్యాంకుల వివరాలే కాదు.. ఆధార్కార్డు (Aadhar card)నంబర్ ఇచ్చేందుకు కూడా పౌరులు ఆసక్తి చూపించడం లేదు. చాలావరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని.. ఆధార్ ఇస్తే ఆస్తులు, ఇతర వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో పలువురు ముందుజాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.